Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...? వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!
On
ఇక ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కాకపోతే గత ఏడాది ఇదే సమయంలో దాదాపుగా 28 కోట్లు ఆదాయం కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి 41 కోట్లకు ఆదాయం పెరగడం అనేది తలుచుకుంటేనే ఏ స్థాయిలో భక్తులు వస్తున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...