టాబ్లెట్ వేసుకుని చల్లని నీరు తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక  తెలుసుకోవాలి..

టాబ్లెట్ వేసుకుని చల్లని నీరు తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక  తెలుసుకోవాలి..

ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగడం మనలో చాలామందికి అలవాటు ఉంటుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తుంటారు. అయితే మనం పలు రకాల వ్యాధులకు వేసుకునే టాబ్లెట్స్ వేడి నీటితో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా మనం వేసుకునే ఇటువంటి టాబ్లెట్లు అయినా జీర్ణాశయంలోకి చేరికేందుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అయితే ఈ మందు ప్రభావం ప్రారంభమవ్వడానికి మరింత సమయం పడుతుంది. మనకు ఉన్న అనారోగ్య సమస్యలు మనం వేసుకునే మాత్రలపై ఇది ఆధారపడి ఉంటుంది. పూర్తిగా కరిగాక మెల్లమెల్లగా ఈ మందు రక్తం లో కలుస్తుంది. రోగి వయసు బరువు వంటి అంశాలు ఆధారంగా కొంతమందిలో త్వరగా మరి కొంత మందిలో ఆలస్యంగా రక్తంలో కలవడం జరుగుతుంది. 

కొన్ని రకాల మందులు రక్తంలో కలిసి ప్రభావం చూపించడానికి ఐదు ఆరు గంటల సమయం కూడా పడుతుంది. ఇలా వేసుకుంటే రక్తంలో త్వరగా కలుస్తుందట. మనం ఎటువంటి టాబ్లెట్ అయినా చల్లటి నీటితో వేసుకుంటాం. కొంతమంది మాత్రం గోరువెచ్చని నీటితో మాత్రమే ఎందుకు ఇష్టపడతారు. దీనివల్ల మందులు బాగా పనిచేస్తాయి. నమ్ముతారు. అయితే నేరుగా మాత్రలు వేసుకునే కంటే గోరువెచ్చని నీటితో టాబ్లెట్లు వేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. చల్లని నీటితో మాత్రలు వేసుకుంటే శరీరంలో కరగడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మాత్రలు వేసుకునేందుకు చిన్న పిల్లలు మారం చేస్తే కొంత మంది పేరెంట్స్ పాలు లేదా వాటిని వేయటానికి ప్రయత్నిస్తారు. సహజంగానే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వేసుకుంటారు. అయితే పాలు టీ కాఫీలతో మాత్రమే వేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు అని వైద్యులు చెబుతున్నారు. కాఫీ , టీలతో మాత్రమే వేసుకుంటే అస్తమా , ఉబ్బసం సమస్యలు వస్తాయంట.. యాంటీబయోటిక్స్ అంటే కొన్ని రకాల మాత్రలు పాలతో వేసుకుంటే పూర్తి ప్రభావ రహితంగా మారిపోతాయంట. నేరుగా మాత్రలు మింగితే మొదటికే ముప్పు. ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి చాలా మంచివి. 

అలా అని ఆ జ్యూసులతో ఎట్టి పరిస్థితుల్లోనూ టాబ్లెట్లు వేసుకోకూడదని వైద్యులు వివరించారు. మీరు వేసుకున్న టాబ్లెట్లు పనిచేయవు సరి కదాకదా కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకు వస్తాయి. గుండె సంబంధా సమస్యలకు వాడే మందులను పండ్ల రసాలతో వేసుకుంటే పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందంట. ఇక కొంతమంది ఎటువంటి ద్రవం ప్రార్ధన లేకుండా నేరుగా టాబ్లెట్లు మింగేస్తుంటారు. ఇలా కూడా చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా నేరుగా మాత్రలు మింగే వారికి చేతిలో మంట, గుండెదడ ,రక్త ప్రసన్న సంబంధం సమస్యలు వస్తాయి. చల్లగా ఉండే నీటితో టాబ్లెట్లు వేసుకుంటే అది జీ అన్నాశయం లోకి వెళ్లి వేడిగా మారడానికి కొంత సమయం పడుతుంది. అందుకే నేరుగా వేసుకుంటే గోరువెచ్చని నీటితోనే మాటలు వేసుకుంటే శరీరానికి కొంత శక్తి పని తగ్గుతుంది. టాబ్లెట్లు వేసుకున్న తర్వాతఇ వేసుకునే ముందు వేసుకున్నాక కచ్చితంగా నీరు తాగాల్సిందేనని వైద్యులు చెప్తున్నారు.. ఎలా పడితే అలా టాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి ముప్పు వస్తుంది.. కాబట్టి టాబ్లెట్లు వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలను పాటించి వేసుకోవడం మంచిది.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?