Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా..? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
ఒక మనిషి సాధారణంగా రోజుకి మూడు పూటలు ఆహారాన్ని సేవిస్తుంటాడు. కొంతమంది మాత్రం రోజుకి రెండు కోట్ల మాత్రమే ఆహారం తీసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇంకొంతమంది మాత్రం ఆహారం బదులు పిండి వంటకాలును తింటూ ఉంటారు. అయితే వైద్యుని పునులు మేరకు ఈరోజు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల జరిగే ఎన్నో నష్టాలు గురించి అలాగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
బరువు
టైపు -2 డయాబెటిస్
మనం ఉదయం పూట అల్పాహారం మానేయడం వల్ల మనకి ఎన్నో రకాలుగా వ్యాధి గురవడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మన శరీరానికి గ్లూకోజ్ సరిగా అందదు. దీనివల్ల రక్తం లో చక్కెర స్థాయి తగ్గుతాయి. అలాగే ఉదయం అల్పాహారం తీసుకోకుండా రాత్రివేళల భోజనం సమయం ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి బరువు పెరిగి డయాబెటిస్ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
మానసిక ఆరోగ్య సమస్యలు
మనం అల్పాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి మానసికంగా ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. నిపుణులు చెప్పిన పరంగా చూసుకుంటే న్యూరోట్రాన్స్మిటర్ మరియు సెరిటోనిన్ అనేవి అల్పాహారం తీసుకున్నప్పుడు విడుదలవుతాయి. దీంతో ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఈ యొక్క అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా మనుషులకు చిరాకు అనేది వస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం అనేది మానవ జీవనభాగంలో ఎంతో ముఖ్య పాత్రగా పోషిస్తూ ఉంది.
గుండె జబ్బులు
మానవుడు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా గుండె జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మానవుని శరీరంలోని రక్తానికి సంబంధించి గుండెపోటు అలాగే రక్తపోటులకు గురవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పోషకాహార లోపం
భూమి మీద ఉన్న మానవుడికి ఆహారం అనేది ఎంతో ఉపయోగకరం కాబట్టి మూడు పూటలా తగినంత భోజనం తీసుకోవడం మంచిదని వైద్యుడు చెప్పుకొస్తున్నారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మనిషికి పోషకాహార లోపం దీనివల్ల మనిషి ఏ పనులలో అయినా సరైన శ్రద్ధని చూపించలేక పోతాడు. ఇంతే కాకుండా శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ వంటి మొదలగు పోషకాలు అనేవి పుష్కలంగా లభించవు కాబట్టి మనిషి పోషకాహారలోపానికి గురి అవాల్సి వస్తుంది. కాబట్టి ఉదయం పూట ఎంతో కొంత అల్పాహారం తీసుకోవాలని వైద్యుని పునులు తగు జాగ్రత్తలు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ ఉదయం పూట అలాగే మూడు పూటలు అన్నం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు అనేవి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి ఉదయం పూట ఎన్ని పనులు ఉన్నా సరే ఎంత కొంత అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల అది మీ రోజువారి జీవితంలో ఎంతో ప్రభావితం లేకుండా చూస్తుంది. కాబట్టి తగు మోతాదులో ఎంతో కొంత రోజు ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.