కేవలం ఒక్క చెంచా పాలలో ఇది కలుపుకుని తాగితే చాలు... 50 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల ఎనర్జీ వస్తుంది...

కేవలం ఒక్క చెంచా పాలలో ఇది కలుపుకుని తాగితే చాలు... 50 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల ఎనర్జీ వస్తుంది...

60 ఏళ్ళు వచ్చేసరికి అందరూ అనేక వ్యాధుల బారిన పడటం మనం తరచుగా చూస్తూ ఉంటాం.45 ఏళ్ల వయస్సు వారు త్వరగా అలసిపోతూ ఉంటారు. వారికి బద్ధకం ఎక్కువైపోతుంది. వయస్సు భారం మూలంగా తక్కువ సేపు పని చేస్తేనే అలసిపోతూ ఉంటారు. ఏది సరిగ్గా చేయలేక పోతారు దీనికి కారణం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. చూడండి 40 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరంలో 40% కండర ద్రవ్యరాశిని మరియు దాదాపు 20% ఎముకల సాంద్రతను కోల్పోతుంది. ఇది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే శరీరంలో పోషకాల లభ్యత వయసు పెరిగే కొద్దీ తగ్గడం ప్రారంభం అవుతుంది. దీని కారణంగా మీ కండరాలు బలహీనమవడం మొదలవుతాయి. కండరాలంటే మనకు బయటకు కనిపించేది కాదు. శరీరం లోపల కూడా ఈ కండరాలు బలహీన పడుతూ ఉంటాయి. వాటిని ఎలా తట్టుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన శరీరాన్ని దేనికైనా తట్టుకుని నిలబడేలా చేయాలి. దానికి ఏం చేయాలి కూడా శరీరం మాత్రం చాలా ఫీట్ గా ఉంటుంది. ఎప్పటికీ కూడా ఇప్పుడు మనం అసలు ఆ రెసిపీ ఏంటి ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి అనే విషయాన్ని మీకు చెప్తాను.  

ఈ రెసిపీకి ముందుగా కావాల్సింది అశ్వగంధ. ఇది ఒత్తిడిని తగ్గించడంలో మరియు జీవశక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీరు తీసుకోవలసిన రెండవ పదార్థం పసుపు ఇది మన శరీరానికి తల నుండి కాలి వరకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది.  మీరు తీసుకోవాల్సిన మూడో పదార్థం ఉసిరిపొడి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక పని తీరుకు మరియు చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక నాలుగవ పదార్థం బ్రాహ్మిపొడి ఇది మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు ఇది అభిజ్ఞ ఆరోగ్యం మరియు మెదడు పని తీరును ఎంతగానో ప్రోత్సహిస్తుంది. మీరు తీసుకోవలసిన ఐదో పదార్థం అల్లం పొడి అల్లం పొడి మీ శరీరానికి ఎంతో అద్భుతమైన మేలు చేస్తుంది. ఇది మీ జీర్ణక్రియకు చాలా సహాయకారిగా ఉంటుంది. మరియు రోగనిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు అవసరమైన ఆరవ విషయం దాల్చిన చెక్కపొడి ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. మీరు తీసుకోవలసిన ఏడవ పదార్థం మోరింగా పొడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. మరియు రక్తహీనతతో పోరాడుతుంది. 

ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన ఎనిమిదవ పదార్థం లైకోరాసుకొని ఇది శ్వాసకోసారి ఆరోగ్యానికి మరియు జీర్ణ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తీసుకోవాల్సిన చివరి పదార్థం యాలకుల పొడి. యాలకుల పొడి జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని డిటాక్స్పై చేయడంలో చాలా సహాయపడుతుంది. కాబట్టి  ఈ రెసిపీ కోసం ఏమేం పదార్థాలను మనం తీసుకోవాలో ఇప్పుడు వీటిని కలిపి రెసిపీ గా ఎలా చేయాలో చూద్దాం. రెసిపి తయారు చేసే విధానం.. దీన్ని మీరు తయారు చేయడం చాలా సులభమైంది. మీరు కేవలం ఈ పదార్థాల్ని సమాన పరిమాణాల్లో తీసుకోవాలి. వాటిని శుభ్రమైన మరియు పొడి పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయండి. మీరు ప్రతి రోజు ఈ పొడిని ఒక టీ స్పూన్ తీసుకోవాలి. మీరు దీన్ని వేడి నీటిలో లేదా గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి ఒక చెంచా షుగర్ ని కలుపుకొని తాగండి. ఇలా రోజుకు ఒకసారి తాగాల్సి ఉంటుంది. మీరు దీన్ని మీరు లేదా పాలలో తీసుకోకూడదనుకుంటే దీన్ని తేనెతో కలిపి వేస్ట్ లా చేసి కూడా వాడుకోవచ్చు. ఒక అర టీ స్పూన్ రోజు తీసుకోండి. ఫ్రెండ్స్ ఇది మీరు రోజు తీసుకోండి. తర్వాత దాని అద్భుత గుణాలు గురించి మీరే మాతో చెప్తారు. వయస్సు పెరిగే కొద్దీ మనకు తెలుస్తూ ఉంటాయి. అందరూ నడవలేక పోతుంటే మీరు మాత్రం చక్కగా ఎటువంటి సమస్యలు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ రెసిపీని వాడడం మర్చిపోవద్దు...

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?