Sycamore Tree Benefits : ఈ పండు పైల్స్ తో బాధపడుతున్న వారికి సరైన మందు... దీన్ని ఇలా తిన్నారంటే ఆ సమస్యకి చెక్..

Sycamore Tree Benefits : ఈ పండు పైల్స్ తో బాధపడుతున్న వారికి సరైన మందు... దీన్ని ఇలా తిన్నారంటే ఆ సమస్యకి చెక్..

Sycamore Tree Benefits : సహజంగా ఆరోగ్యానికి ఎలాంటి పండు అయినా సరే మేలే జరుగుతుంది. ఏ పండు తిన్న మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. మనభూమి పైన ఎన్నో లక్షల రకాలైన వృక్షాలు ఔషధాలు మొక్కలు ఉన్నాయి. వీటి వలన మానవులకు వచ్చి అనేక వ్యాధులను నయం చేయడానికి వినియోగిస్తారు.

అయితే ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ చెట్లు మన శరీరంలోని అన్ని వ్యాధులకు సహాయపడుతుంది. అదే మేడి పండు చెట్టు. ఈ చెట్టు అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. దీని పండు బెరడు, కాండం, వేరుతో సహా అన్ని కూడా మన శరీరానికి రక్షణ కోసం పనిచేస్తుంది.
మేడి పండు : ఈ పండు పాలు పొడి రూపంలో వినియోగిస్తారు. ఇది మానవ శరీ జీవితానికి చాలా సహాయంగా ఉంటుంది. ఈ పండుతో పాటు బెరడు పాల వలన కలిగే ప్రయోజనాలపై నిపుణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం... మేడిపండు చెట్టులోని ప్రతి భాగం ఆయుర్వేదంలో వినియోగిస్తారని డాక్టర్ ప్రియాంక సింగ్ తెలిపారు.

402 -1

 ఈ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు, కాండం పండ్లు ఒక్కదానిలో మాత్రమే కాకుండా అనేక వ్యాధులకు దీనిని వినియోగిస్తారు.. ఇది మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఐదు నుండి 10 గ్రాముల చక్కెరను మేడిపంండి పొడిని లో కలిపి తీసుకోవడం వల్ల యూకేరియా రోగులకు మంచి జరుగుతుంది.

మేడి పండును పేస్ట్ చేసి దాని డికాషన్తో గాయాన్ని కడిగితే ఈజీగా తగ్గుతుంది. ఒక వ్యక్తి శరీరంలో బలహీనతతో ఇబ్బంది పడుతుంటే మేడిపండు యొక్క పొడిని తయారు చేసి తీసుకోవాలి.  కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది అతిగా తింటే ప్రమాదమే.. కడుపులో నులిపురుగులు పెరిగే అవకాశాలు ఉంటాయి. మూత్ర సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడేవారు రోజు రెండు పండ్లను తీసుకోవాలి.

ఈ తరహాలో మేడి పండును తీసుకోవడం వలన వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ మేడి పండ్లను ఎండబెట్టి లోపల ఉన్న గింజలను తీసి పొడి చేయాలి. ఈ పొడిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ఎవరైనా రోజు నోటి పుండ్లతో ఇబ్బంది పడుతుంటే మేడిపండు చెట్టు బెరడుతో తయారుచేసిన కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. 

402 -2

ఒక వ్యక్తి విరోచనాలతో ఇబ్బంది పడుతుంటే ఈ మేడిపండు పాలను ఎనిమిది నుండి పది చుక్కల నీటిలో కలిపి తీసుకుంటే ఆ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు.. చాలామంది ఫైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి బ్లీడింగ్ ఎక్కువగా జరిగే అవకాశాలుంటాయి. అలా ఇబ్బంది పడుతున్న వారుకి బ్లీడింగ్ ఆగదు. కాబట్టి తడి దూదిపై మేడిపండు కాయ నుంచి వచ్చే పాలను అక్కడ అప్లై చేయడం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది.

దీని బెరడును మరిగించి డికాషన్ టైపులో తీసుకోవడం వలన కూడా ఈ  సమస్య కు మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మహిళలు రుతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం, ముక్కుండి రక్త కారడం లేద ఎక్కడైనా రక్తస్రావం అయినట్లు ఉంటే దానికి ఈ కాషాయం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది.. ఈ విధంగా ఈమేడి పండ్లను తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలకైనా ఈజీగా చెక్ పెట్టవచ్చు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?