దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు!..

దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు!..

క్విక్ టుడే న్యూస్:-  మనదేశంలో బంగారం ధరలు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మూడు రోజులలో ఏకంగా 5670 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ అలాగే కొన్ని ముఖ్య నగరాలలోని మార్కెట్లలో ఏకంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. బంగారం ధరలు కొనలేక చాలామంది ఫంక్షన్లు లేదా పెళ్లిళ్లు కూడా వాయిదాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు  1850 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం 87,450 రూపాయలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  2020 రూపాయల పెరిగింది. దీంతో ప్రస్తుతం 95,400 పలుకుతుంది. ఇక మరోవైపు కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర లక్ష రూపాయల 8000 కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారంపై 5,670 రూపాయలు అలాగే మరోవైపు కేజీ వెండిపై 5000 రూపాయలు పెరగడంతో సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటేనే విలవిలలాడుతున్నారు. 

download (1)

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?