Maharatra : మహారాష్ట్ర అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం
మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
On
సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి నివేదికను శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు రూ. 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసినట్లు తెలిపింది. ఈ నివేదికలో మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన వెనుకబాటుతనం పూర్తి సమాచారాన్ని పేర్కొంది. మహారాష్ట్ర జనాభాలో 28 శాతం మరాఠాలు ఉన్నారని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో స్పష్టం చేశారు. సుమారు 2.5 కోట్ల మంది మరాఠాలపై సమగ్ర సర్వే చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
