Supreem Court : న్యాయవాదులకు శిక్షణ ఎందుకు అవసరం లేదు?
On
ఈ సందర్భంగా జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. సమన్ల ఆదేశాలు లేక పోయినా ట్రయల్ కోర్టులోని ఓ న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేయడాన్ని సౌవిక్ తరఫు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులు తప్పు చేసినా బార్ కౌన్సిల్ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో న్యాయవాదులకు శిక్షణ ఉందని మన దేశంలోనే ఇంకా అమలులో లేదని తెలిపింది.న్యాయమూర్తుల కంటే న్యాయవాదులు ఎక్కువ కాదని గుర్తు చేసింది.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
