AIKMS : 24 న బీజేపీ ఎంపీల ఇండ్ల ముట్టడిని జయప్రదం చేయండి
ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్
On
ఢిల్లీలోకి వెళుతున్న రైతులపై మోడీ ప్రభుత్వ పోలీసులు క్రూరంగా లాఠీచార్జి జరిపి భాష్పా వాయువు ను ప్రయోగించారని దుయ్యబట్టారు. రైతుల ప్రధాన డిమాండ్ రైతులకు మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలని, విద్యుత్ ప్రైవేటికరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు. గత పోరాటాలలో చనిపోయిన రైతుకుటుంబాలను ఆదుకోవాలని, వారికి నష్టపరిహారం అందించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న కూడా రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తే పోలీసులు పాశవికంగా అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...