Nalgonda : కోటి మందిని ప్రత్యక్షంగా కలుస్తాం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి
On
అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.. సీఎం రేవంత్ రెడీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధి విషయంలో చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చ కు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ విజయసంకల్పయాత్ర ప్రముఖ్ పోతేపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి చారి, జిల్లా కార్యదర్శులు పోతేపాక లింగస్వామి, మండల వెంకన్న, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ భవాని ప్రసాద్, మీడియా ఇంచార్జ్ పెరిక ముని కుమార్, పిన్నింటి నరేందర్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...