MI Vs DC IPL 2024 : హోమ్ గ్రౌండ్ లో మొదటి విజయం అందుకున్న ముంబైై ఇండియన్స్...

MI Vs DC IPL 2024 : హోమ్ గ్రౌండ్ లో మొదటి విజయం అందుకున్న ముంబైై ఇండియన్స్...

MI Vs DC IPL 2024 :  ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ఇటీవల ముంబైలోని వాంఖాడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొట్ట మొదటి విజయాన్ని సాధించింది.

దీనిలో భాగంగా ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకొని బరిలో దిగగా,  తోలుతా బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేశారు. అనంతరం 235 పరుగుల లక్ష్య చేదనతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 205 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది.

Read Also రోబో డాగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు!

75 -1

మూడు వరుస పరాజయాలతో పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై టీమ్ నాలుగో మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కసితో బరిలో దిగిన ముంబై బ్యాటర్స్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలోనే ఓపినర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ 27 బంతుల్లో 6 ఫోర్స్ 3 సిక్స్  లతో 49 పరుగులు చేయగా, ఇషాన్  కిషన్ 23 బంతుల్లో 4 ఫోర్స్, 2 సిక్స్ లతో 42 పరుగులు చేసి అదరగొట్టాడు.

అనంతరం సూర్యకుమార్ యాదవ్ 2 బంతుల్లో 0 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా , మైదానంలోకి అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 33 బంతులకు గాను 3 ఫ్లోర్లు 1 సిక్స్ తో 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

75 -2

అలాగే 5 బంతుల్లో 1 ఫోర్ కొట్టి 6 పరుగులతో తిలక్ వర్మ పెవిలియన్ బాట పట్టగా , టీమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సులతో 45 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.ఇక  చివరాఖరిలో వచ్చిన రోమారియో షెఫర్డ్ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులు కొట్టి 39 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్  అందించాడు. లాస్ట్ ఓవర్ లో రొమారియో ఏకంగా  32 పరుగులు చేయడం గమనార్హం.

ఈ విధంగా ముంబై ఇండియన్స్  నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా... అనంతరం బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు నష్టానికి 20 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తన మొట్టమొదటి విజయాన్ని హోమ్ గ్రౌండ్ వేదికగా సాధించింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?