త్రాగునీటి సమస్య తీర్చిన కాంగ్రెస్ నాయకులు వడ్డే సైదిరెడ్డి

త్రాగునీటి సమస్య తీర్చిన కాంగ్రెస్ నాయకులు వడ్డే సైదిరెడ్డి


మాడుగులపల్లి, మే 08 (క్విక్ టుడే న్యూస్):- మండలంలోని చెరువుపల్లి గ్రామం బీసీ కాలనీలో త్రాగు నీరు రాక ఇబ్బంది పడుతుండటంతో, కాలనీ వాసులు మండల కాంగ్రెస్ నాయకులు వడ్డే సైదిరెడ్డికి విన్నవించుకోగా, వడ్డే సైదిరెడ్డి గురువారం కాలనీలో పైపులైన్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ త్రాగూ నీటి సమస్య ఉంది అని తెలపగా, వెంటనే స్పందించి సమస్యను తీర్చినందుకు వడ్డే సైది రెడ్డికి, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

IMG-20250508-WA0026

Read Also రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?