ఆకేపోగు ప్రమోద్ కు 'దళిత రత్న' అవార్డు 

ఆకేపోగు ప్రమోద్ కు 'దళిత రత్న' అవార్డు 

నాచారం, మే 20 (క్విక్ టుడే న్యూస్):-
దళితుల సాధికారత కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆకేపోగు ప్రమోద్ కు దళిత రత్న అవార్డు లభించింది. దళిత హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం కోసం ఆకేపోగు ప్రమోద్ గత కొన్ని సంవత్సరాలుగా దళిత జాతి కోసం ఉద్యమాలు నిర్వహిస్తూ, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. IMG-20250520-WA0041ఆయన కృషికి గుర్తింపుగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'దళిత రత్న' అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నాచారం ఎమ్మార్పీఎస్ ,దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలియజేశారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?