ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి విరాళం అందజేత
On
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ – డాక్టర్ వేణుగోపాల్ ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, షిరిడి సాయినాథుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. విరాళం అందించిన డాక్టర్ వేణుగోపాల్కు శ్రీ గురు పీఠం సభ్యులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.
Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...