ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి విరాళం అందజేత

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి విరాళం అందజేత

శివ్వంపేట, మే 9 (క్విక్ టు డే న్యూస్):-మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గూడూరు గ్రామంలో శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి – శ్రీ షిరిడి సాయిబాబా పంచవటి దేవాలయాల్లో జూన్ 3, 4, 5 తేదీలలో దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి తన వంతుగా సహాయంగా, హైదరాబాద్‌లోని సెంచరీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ రూ. 51,000 విరాళాన్ని శ్రీ గురు పీఠం ప్రతినిధులకు అందజేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ – డాక్టర్ వేణుగోపాల్ ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, షిరిడి సాయినాథుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. విరాళం అందించిన డాక్టర్ వేణుగోపాల్‌కు శ్రీ గురు పీఠం సభ్యులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

Read Also నాలుగు లేబర్ కోడెలను రద్దుచేసి.. 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి

IMG-20250509-WA0012

Read Also గురుపీఠం విగ్ర ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?