నిత్యావసర స‌రుకులు అంద‌జేత‌

నిత్యావసర స‌రుకులు అంద‌జేత‌

మేడిప‌ల్లి, మే 8 (క్విక్ టుడే న్యూస్‌):-ల‌య‌న్స్ క్లబ్ అఫ్ మేడిపల్లి అధ్యక్షులు వేముల కేశవ నాదం గౌడ్ అధ్యక్షతన పీ అండ్ టీ కాల‌నీకి చెందిన త‌ల్లం చంద్రమౌళి త‌న కుమారుడు ప్రణవ్ సాయి జన్మదిన సందర్భంగా డిలైట్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గ్రేసీ మేడిపల్లి వారికి, క్వింటాల్ రైస్, నిత్యావసర స‌రుకులు, మన ల‌య‌న్స్‌ క్లబ్ ఆధ్వర్యంలో అంద‌జేశారు.  ఈ కార్యక్రమానికి సహకరించిన మన తల్లం చంద్రమౌళి సేటు గారికి మన లయన్స్ క్లబ్ తరఫున   కృతజ్ఞతలు అభినందనలు వారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పల్లె బాలరాజు గౌడ్, ల‌య‌న్‌ మహేందర్ రావు, లయన్ శారద, లయన్ సావిత్రి, లయన్ రవీందర్ రెడ్డి, లయన్ ప్రభాకర్, లయన్ సందీప్, క్రిష్ణస్వామి, ఫౌండేషన్ యజమాన్యం సభ్యులు పాల్గొన్నారు.

IMG-20250508-WA0029

Read Also దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?