రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

శివ్వంపేట మే 17 (క్విక్ టు డే న్యూస్):- రైతులకు కల్తీ విత్తనాలు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని, దుకాణ యజమాని పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. శివ్వంపేట మండలం కొత్తపేటలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని, రైతులు దేశ ప్రజలందరికీ ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. రైతు చట్టాలపై అవగాహన కల్పించారు.

IMG-20250517-WA0049

Read Also డాక్టర్ హనుమాండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది ఫలితాల్లో మెరిసిన గ్రామీణ విద్యార్థులకు ఘనంగా సన్మానం

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?