బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

శివ్వంపేట మే 14 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దొంతి, పాంబండ గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు మండల పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకట్ రామ్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. దొంతి గ్రామానికి చెందిన వడ్డ శేఖర్  మరణించగా, ఈ విషయం తెలుసుకున్న పి ఏ సి ఎస్ చైర్మన్ వెంటనే గ్రామానికి వెళ్లి శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు.IMG-20250514-WA0031అనంతరం పాంబండ గ్రామానికి చెందిన తాటికొండ శివమ్మ మృతి విషయం తెలుసుకున్న వెంటనే అక్కడి కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం  సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సుక్క శీను, భాస్కర్ రెడ్డి, శివుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?