MLA Beerla Aillaiah : యాదాద్రి కొండపైకి ఆటోల అనుమతి
జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల్లయ్య
On
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని ఆటోను నడిపారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కొండపైకి ఆటోలను అనుమతించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, డీసీపీ, దేవస్థాన అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...