Nalgonda : ఘ‌నంగా అభయాంజనేయ స్వామి ఏక శిలా విగ్రహం శోభాయాత్ర

పాతబస్తీ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర

Nalgonda : ఘ‌నంగా అభయాంజనేయ స్వామి ఏక శిలా విగ్రహం శోభాయాత్ర


Nalgonda : నల్లగొండ, ఫిబ్రవరి 7 క్విక్ టుడే(ప్ర‌తినిధి) : న‌ల్ల‌గొండలో ఎంతో ఘనంగా 18  అడుగుల అభయాంజనేయ  స్వామి ఏక‌ శిల విగ్రహాన్ని హైదరాబాద్ రోడ్ మర్రిగుడెం ఎల్లమ్మ గుడి వద్ద నుండి సన్నాయి, మేళ్ల తాళాలు, కోలాట, భ‌జన బృందాలతో 07 నిర్వహించారు. శోభాయాత్ర వచ్చే దారిలో వివిధ కళాశాలు, పాఠశాలల‌ విద్యార్థులు, దేవాలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చుట్టుపక్కల కాలనీ మహిళలు మంగళ హారతులతో వచ్చే రథానికి పూలతో స్వాగతం పలికారు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో మహిళలు భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర లో హనుమాన్ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఆలయ నిర్మాణ కమిటీ ట్రస్ట్ సభ్యులు, వివిధ  రాజకీయ నాయకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభ యాత్రను ప్రారంభించారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?