నర హంతకులను బహిరంగంగా ఉరి తీయాలి

నర హంతకులను బహిరంగంగా ఉరి తీయాలి

అచ్చంపేట, ఏప్రిల్ 23,(క్విక్ టు డే న్యూస్):-కాశ్మీర్ పహల్గావ్ లో జరిగిన హిందూ యాత్రికుల నరమేధంలో 28 మందికి పైగా మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మలకు శాంతి చేకూరాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి మండపాల కమిటీల ఆధ్వర్యం లో ఈ ఉగ్ర దాడి చేసిన వారిని వెంటనే బహిరంగంగాఉరితీయాలని డిమాండ్ చేస్తూ బుధ వారం సాయంత్రం 6 గంటలకు ఆర్ డి ఓ కార్యాలయం నుండి కాగడాల ప్రదర్షన తో  ఉగ్రదాడిలో బలైన వారందరి ఆత్మలకు శాంతి కలగాలని నరహంతక ఉగ్రవాదులను ప్రజల్లోబహిరంగంగా ఉరి తీయాలని మండపాల కమిటీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లా లోని అచ్చంపేట నియోజ క వర్గం లోని  వంగూరు మండలం ఉప్పల పహాడ్ గ్రామంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు కంకణాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం వద్ద ఉగ్రవాదులదాడుల్లో అసువులు బాసిన పర్యాటల ఆత్మల కు శాంతి కలగాలని గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ, అశ్రునివాళ్ళర్పించారు.

IMG-20250423-WA0071

Read Also ఆర్థిక సాయం అందజేత

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?