శివ్వంపేట మే 18 (క్విక్ టు డే న్యూస్):- కుత్భుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ , పద్మా దేవేందర్ రెడ్డి తాజా మాజి ఉపసభావతి , మాజీ అటవి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గారిని, మాజీ శాసనసభ్యులు ఏనుగు రెవెన్యూ రవీందర్ రెడ్డి , తాజామాజి మున్సిపల్ చైర్మన్ కొంపల్లి శ్రీశైలం యాదవ్ , రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు కల్లూరి హనుమంతరావు , ప్రముఖ సంఘ సేవకులు, వ్యాపారవేత్త, శ్రీ శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి సిమెంట్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, శంకరంపేట జడ్పిటిసి, తదితరులను కలిసి శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ , ట్రస్టు సభ్యులు బారాస.

శివ్వంపేట మండల అధ్యక్షులు రాజా రమణ గౌడ్ , తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ,గొర్రె వెంకట్ రెడ్డి తాజా మాజీ ఆత్మ కమిటీ కమిటీ చైర్మన్, జూన్ 5న జరిగే శ్రీ దత్తాత్రేయ మహా స్వామి మరియు శ్రీ షిరిఢి సాయిబాబా ప్రాణ ప్రతిష్ట పూజ ఆహ్వాన పత్రికను అందజేసి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రజాపతినిధులను ఆహ్వానించడం జరిగింది. అందరు ఆహ్వానానికి ప్రతిస్పందనగా తప్పకుండా వస్తామని చెప్పారు.