శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

శివ్వంపేట మే 22 (క్విక్ టు డే న్యూస్):- మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఈటల రాజేందర్ నివాసములో, శ్రీ గురు పీఠం పౌండర్ చైర్మన్ శ్రీ జిన్నారం పెద్ద గౌని శివకుమార్ గౌడ్ , హనుమకొండ నియోజకవర్గం వడ్డేపల్లి కార్పొరేటర్ శ్రీ దాస్యం అభినవ్ భాస్కర్, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటెల రాజేందర్ నీ కలిసి శాలుతో సత్కరించి, శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహా స్వామి గురుపరంపర దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ట, ఆది వృక్షాల పంచవటి, మరియు శ్రీ షిరిడి సాయిబాబా దివ్యమూర్తుల ప్రాశిష్టాన్ని తెలియజేసి జూన్ 5 న జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమమునకు  రావలసిందిగా ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందజేశారు . IMG-20250522-WA0023ఇటెల రాజేందర్  స్పందిస్తూ తప్పకుండా ప్రతిష్ట కార్యక్రమానికి వస్తామని చెప్పారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?