త్రివిధ దళాల విజయానికి ప్రత్యేక పూజలు

త్రివిధ దళాల విజయానికి ప్రత్యేక పూజలు

శివ్వంపేట మే 9 (క్విక్ టు డే న్యూస్):- భారత్-పాక్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్లలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో శాతగట్టాభిషేకం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. హనుమన్ ఉపాసకుడు దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజలు, హారతులు చేపట్టారు. నర్సాపూర్ అయ్యప్ప మారుతి క్లాత్ స్టోర్ యజమాని ఆంజనేయులు సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆంజనేయ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు శాస్త్రుల దేవదత్త శర్మ ఈవో శ్రీనివాస్, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

IMG-20250509-WA0065

Read Also ప‌ర‌వాడ‌లో ఇళ్ల నిర్మాణాల‌కు.. అనుమ‌తులు అక్క‌ర్లేదా..? 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?