వరంగల్ లో జరిగే సన్మాన సభను విజయవంతం చేయండి

వరంగల్ లో జరిగే సన్మాన సభను విజయవంతం చేయండి

 

 

మాడుగులపల్లి, మే 28 (క్విక్ టుడే న్యూస్):- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ కు జరుగు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎం.జె.ఎఫ్ (మాదిగ జర్నలిస్ట్ ఫోరం) మాడుగులపల్లి మండల ఉపాధ్యక్షులు చిట్యాల సురేందర్ మాదిగ పిలుపునిచ్చారు.IMG-20250528-WA0150 దళిత జాతి ముఖ్యంగా మాదిగల, మాదిగ ఉపకులాల సంక్షేమం కోసం, ఎస్సీ వర్గీకరణ కొరకు, గత మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపకులు, మంద కృష్ణమాదిగ కు, కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన పద్మ శ్రీ అవార్డు అందుకున్న తదుపరి మొదటి సారిగా వరంగల్ పట్టణానికి ఈ నెల 31వ తారీకున విచ్చేస్తున్నందున ఎమ్మార్పీఎస్, ఎం.జె.ఎఫ్, ఎం.ఈ.ఎఫ్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  నాయకులందరు, ఈ కార్యక్రమానికి భారీ జన సమూహంతో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?