ఆపరేషన్ సింధూర్ లో సైనికుల పాత్ర మరువలేనిది

ఆపరేషన్ సింధూర్ లో సైనికుల పాత్ర మరువలేనిది

మాడుగులపల్లి, మే 08 (క్విక్ టుడే న్యూస్):- ప్రపంచ మానవాళికి నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని, పూర్తిగా అంతమొందిస్తేనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో శాంతి, సామరస్యం నెలకొంటుందని యంజెయఫ్ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు దర్శనం రాంబాబు అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న, ఏ దేశంలో ఉన్న, నష్టం జరుగుతుందే తప్ప లాభం లేదన్నారు. ఉగ్రవాదం నిర్మూలన అంశంలో ప్రపంచంలోని అన్ని దేశాది నేతలు ఏకమై ఉగ్రవాదాన్ని  నిర్ములించాలని విజ్ఞప్తి చేశారు. పహాల్గం లో అమాయక ప్రజలను, పర్యాటకులను, పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలను వదలొద్దని, దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ను కోరుతున్నారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ లో విరోచిత దాడులు చేసిన భారత సైన్యం పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రముత్తంగా ఉండి ఉగ్రవాదులు చేసే దాడులను దీటుగా ఎదుర్కొని, దేశ ప్రజలను, దేశాన్ని, సైనికులు రక్షించాలని కోరారు.

IMG-20250508-WA0025

Read Also వీర జవాన్ల త్యాగం వెల కట్టలేనిది

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?