రెండు  కంచు గంటలు అందజేత

రెండు  కంచు గంటలు అందజేత

 శివ్వంపేట మే 26 (క్విక్ టు డే న్యూస్):-మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గురు పీఠంలో  శ్రీ దత్తాత్రేయ  శిరిడి సాయిబాబ దేవాలయమునకు పాంబండ గ్రామానికి చెందిన అక్కమొల్ల లక్ష్మి మైసయ్య యాదవ్ పుణ్య దంపతులు.IMG-20250527-WA0010 14 కిలోల బరువు గల రెండు కంచుగంటలు సుమారు 22000 వేలు విలువచేసే గంటలు శ్రీ గురు పీఠమునకు  అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్  మాట్లాడుతూ ఆ గురుదేవుల కృప ఆశీస్సులు వారి కుటుంబం పై ఉండాలని సుఖసంతోషాలతో సర్వ సౌభాగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నామని అన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?