ఆర్టీసీ బస్టాండ్ లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

ఆర్టీసీ బస్టాండ్ లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

మిర్యాలగూడ, మే 28 (క్విక్ టుడే న్యూస్):- బస్టాండ్ లో ఉన్న సమస్యల పై డిప్యూటీ సూపరిండెంట్ యాదగిరి కి వినతి పత్రం అందించిన బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి బంటు కవిత, బీసీ సంఘం జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సురేష్ యాదవ్, బీసీ జేఏసీ కో-కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. బస్టాండ్ ఆవరణంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, కావున ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది.IMG-20250528-WA0151 50 సంవత్సరాల క్రితం మిర్యాలగూడ బస్టాండు కట్టడం జరిగింది. అప్పుడు ఉన్న వసతులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. బస్టాండు పై భాగం పెచ్చులూడి ప్రయాణికుల మీద పడుతున్నాయి. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రైవేట్ అండర్ టేకింగ్ బస్సులు బస్టాండ్ ఆవరణాల్లో రాత్రిపూట నిలుపుతున్నారు. మంచి నీటి సౌకర్యము లేదు, దొంగతనాలు జరిగిన, ఆ దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పాలకులు ఈ విషయమై దృష్టి సరించి బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని, ప్రయాణికులకు వసతులు కల్పించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?