టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

మాడుగులపల్లి, మే 25 (క్విక్ టుడే న్యూస్):- మండలంలోని చిరుమర్తి గ్రామం నుండి తుంగతుర్తి, కొప్పల్ గ్యాంగ్ క్వార్టర్స్ వరకు ఆర్ అండ్ బి డబుల్ రోడ్డును వెంటనే టెండర్ పూర్తి చేసి, నెల రోజులలో పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. IMG-20250525-WA0055మండలంలోని పోరెడ్డి గూడెంలో విలేకరులతో     మాట్లాడుతూ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందని, గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన మంత్రి, పనులు ప్రారంభించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే రోడ్డు పనులను పర్యవేక్షించాలని కోరరు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?