యూత్ లీడర్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రేయోభిలాషులతో ఎంఈఓ సమావేశం

యూత్ లీడర్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రేయోభిలాషులతో ఎంఈఓ సమావేశం

తొర్రూర్ మే 30(క్విక్ టుడే న్యూస్):- మండల పరిధిలోని చర్లపాలెం 

ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి మండల విద్యాధికారి మహంకాళి బుచ్చయ్య శుక్రవారం యూత్ లీడర్స్, విద్యాభిమానులు, పాఠశాల శ్రేయోభిలాషులతో, ప్రధానోపాధ్యాయులతో  సమావేశం నిర్వహించారు. IMG-20250530-WA0101ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా  వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల నమోదు పెంపునకు, గ్రామంలో అక్షరాస్యత పెంపునకు పూర్తి సహకారం తెలిపిన గ్రామ పెద్దలు ఎక్కటి చిన్న నాగిరెడ్డి, సోమ సత్యనారాయణ చారి, రజిత ఐలయ్య, రేణుక తదితరులకు 
పాఠశాల పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలియ జేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు ఎక్కటి చిన్న నాగిరెడ్డి, సోమ సత్యనారాయణ చారి, రజిత, ఐలయ్య, రేణుక, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఎండి యాకూబ్, అలీ, రోజా రాణి, యాక మధు, యాకేందర్, ఉమామహేశ్వరి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

Read Also ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?