ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతం
On
ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించగా అప్రమత్తమైన పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసుల మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా సంఘటన స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారికోసం ఇంకా ఈ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...