ఏ స్త్రి యొక్క సౌభాగ్యంలో పుత్ర సంతానం లేదు.. ఏ స్త్రీకి వైధ‌వ్యం కలుగుతుంది..

ఏ స్త్రి యొక్క సౌభాగ్యంలో పుత్ర సంతానం లేదు.. ఏ స్త్రీకి వైధ‌వ్యం కలుగుతుంది..

ఒక గ్రామంలో ఒక సేటూ ఉండేవాడు..వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారికి వివాహాలు అయిపోయాయి. అయితే సేటు భార్య మరియు పెద్ద కుమారుడు. ఇద్దరిదీ దుష్ట స్వభావం.  చిన్న కొడుకు చాలా మంచివారు అతని భార్య చాలా పతివ్రత తన కుటుంబం మొత్తాన్ని ఎంతో ప్రేమించింది. ఎప్పుడు అన్ని పనులు తానే చేసేది ఎంత పని చేసినా ఎంత చేసినా కూడా సేటు భార్య మాత్రం చిన్న కోడలిని ఎప్పుడూ చెడు దూషిస్తూనే ఉండేది. పెద్దకొడుకు కి ఒక కొడుకు పుట్టగానే వేధింపులు మరింతగా ఎక్కువైపోయాయి. అయితే విష్ణువు లక్ష్మీదేవితో ఏ లక్ష్మి ఇప్పుడు నేను నీకు చిన్న కోడలు కథను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను.. చిన్న కోడలి పేరు సుకన్య పాపం సుకన్య ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటి పని మొత్తం చేస్తూ ఉండేది. అందరి పని ఒక సుకన్య చేసేది అలా ఒక రోజు సేటు భార్య సుకన్యతో నేను గుడికి వెళ్లి వస్తాను. ఈ లోపు నువ్వు ఇల్లు అంతా శుభ్రంగా  అన్నం సిద్ధం చేసి ఉంచు నేను గుడి నుంచి రాగానే అన్నం తింటాను అని చెప్పి గుడికి వెళ్ళిపోయింది. అయితే ఇక ఆలస్యం చేయకుండా సుకన్య ఇంటి పని మొత్తం పూర్తి చేసేసి వంట పని చేయడం మొదలుపెట్టింది. అది చేస్తున్నప్పుడు ఏవేవో ఆలోచిస్తూ వంట చేస్తుంది. అయితే ఈ రోజు ఎలా అయినా అత్తయ్యతో పోగొట్టించుకోవాలి అని ఆలోచిస్తూ వంట చేస్తుంది. అయితే అంత త్వరగా తన అత్తగారు వచ్చేసారా అనుకుంటూ తలుపు తీసింది. కానీ ఎదురుగా ఒక సాధువు నిలబడి ఉండడం గమనించింది. నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు కొంచెం ఆహారం పెట్టమ్మా అన్నాడు. అప్పుడు సుకన్యకు ఏం చేయాలో5 అర్థం కాలేదు. మరి కాసేపట్లో ఏమో అత్తగారు వచ్చేస్తుంది. అన్నం సిద్ధంగా ఉంచమని చెప్పి మరీ మరీ చెప్పి వెళ్ళింది. ఇప్పుడేమో సాధువుకి అన్నం పెట్టాలి. ఏం చేయాలో అర్థం కాలేదు.. సుకన్యకు ఇక బాగా ఆలోచించి ఏదైతే నేమ్ సాధువుకు అన్నం పెట్టాలి అని నిర్ణయించుకుంది. వెంటనే సుకన్య సాధువును లోపలికి రమ్మని ఆహ్వానించి భోజనం పెట్టడానికి సిద్ధమయింది. అయితే ఒకవేళ అత్తగారు వచ్చి అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచించింది. ఒకవేళ అడిగితే నా వాటా వరకు సాధువుకు పెడుతున్నాను అని చెబుదామనుకుంది. 

అలా సుకన్య అన్నాన్ని తీసుకువచ్చే ఆ సాధువుకు పేట్టించింది ఆ తర్వాత సాదువు ఇంట్లో కూర్చునే భోజనం చేయడం ప్రారంభించాడు. వచ్చిన తర్వాత లోపల కూర్చుని ఉన్న సాధువులు చూసి సుకన్యతో ఇది ఏమన్నా ధర్మసత్రం అనుకున్నావా.. లేదా బిచ్చగాడు అనుకున్నావా అని కూర్చుని ఉన్న సాధువు ముందున్న ఆహారాన్ని లాగేసింది. అయితే ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీ చేతులతో పంపించకూడదు అని పెద్ద వాళ్ళు చెప్తారు కదా.. అందుకే అలా చేశాను అని చెప్పింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య చాలా వాగ్వాదం జరుగుతుంది. ఎంత బ్రతిమాలిన కూడా ఆమె మనసు కరగలేదు. ఇక సుకన్య చేసేదేలేక తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. సుకన్య దారిలో ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంది. ఒంటరిగా వెళుతున్న తనకు ఇది ఎంతో కష్టమైన పని అయినా చేసేదేం లేదు. కాబట్టి ఒంటరిగానే బయలుదేరింది. అయితే అలా వెళుతుండగా మధ్యలో ఉరుములు మెరుపులు గాలివాన వర్షం మొదలైంది. వర్షం నుండి రక్షించుకోవడానికి ఒక చెట్టు దగ్గరకు వెళ్ళింది. అయితే వర్షం మరియు గాలి చాలా ఎక్కువగా ఉండటం వలన తాను అక్కడే ఉన్న చెట్టు దగ్గరలోని గుడిసెలోకి వెళ్ళింది.అక్కడ సాధువు అంతా మంచే జరుగుతుంది అని చెప్పారు. నీకు కూడా ఒక కొడుకు పుడితే అన్ని సర్దుకుంటాయి. అయితే దానికి నువ్వు కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఇదిగో నేను నీకు ఒక కాగితం ఇస్తున్నాను. దీంట్లో అన్ని రాసి ఉంది కాబట్టి నువ్వు పూర్తి భక్తిశ్రద్ధలతో దీనిని ఆచరించు అని చెప్పాడు. ఇక సుకన్య మరియు తన భర్త అక్కడే ఒక అడవిలో ఒక గుడిసె వేసుకుంటూ నివాసం ప్రారంభించారు. నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారి ఆలోచన కూడా మారిపోయిది.  తన చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా అరవడం మొదలు పెడుతుంది ఎందుకంటే అది బంగారం కాబట్టి ఇక వీలయినంత తన చీరలో పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెట్టులో దాక్కుంది. ఇక రెండు దయ్యాలు కూడా అక్కడికి వచ్చి తిరిగి తమ ప్రదేశానికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా సుకన్య ఆ రెండు దయ్యాలు వెళ్లిపోయిన తర్వాత నెమ్మదిగా తన భర్త వచ్చేవరకు అక్కడే ఉండి వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పింది. తర్వాత ఇద్దరు కలిసి తన అత్తగారింటికి వెళ్లారు. 

సుకన్య తను అత్తగారితో చూడండి అత్తయ్య గారు నేను మీ కోసం ఏం తెచ్చాను అని చెప్పి ఆ బంగారాన్ని ఇచ్చి అయితే ఈ బంగారం ఎక్కడిది అని అడిగితే జరిగింది మొత్తం చెప్పింది. సుకన్య వెంటనే తన అత్తగారు ఎంత పని చేసావు నువ్వు ఇంతే బంగారం తెచ్చావ్ ఏంటి ఇంకా చాలా తేవలసింది అంటుంది. అప్పుడు సుకన్య అత్తయ్య ఇదే బంగారం నాలుగు తరాల వరకు సరిపోతుంది కదా ఇంకా దేనికి అని అడుగుతుంది. ఇక వెంటనే తన అత్తగారు నేను కూడా వెళ్లి ఎంత బంగారం తెస్తానో చూడు అని చెప్పి సుకన్య చెప్పిన ప్రదేశానికి బయలుదేరింది. ఎంతమంది ఎంత వారిచ్చిన వినలేదు. అలా తన అత్తగారు సుకన్య ఏదైతే చెట్టు గురించి చెప్పిందో అదే చెట్టులోకి వెళ్లి కూర్చుంది. మరోపక్క రెండు దయ్యాలు దగ్గరకు వచ్చి తర్వాత చెట్టు ఎగరడం ప్రారంభించింది. అయితే ఇంతలో ఒక దయ్యం మరో దయ్యంతో ఈరోజు బంగారు ద్వీపం కాకుండా చేపల ద్వీపం దగ్గరకు వెళ్దాం అని చెప్పింది. ఎందుకంటే ఈరోజు నాకు చేపలు తినాలనిపిస్తుంది. అని చెప్పింది అత్యాసం ఎక్కువగా ఉన్న తాను నియంత్రించుకోలేకపోయింది. వెంటనే ఆ దయ్యాలతో మీరు వెళ్లాల్సిందే స్వర్ణదీవి కదా ఎందుకు చేపల దీవికి వెళుతున్నారు అని అడిగిందిఆ దయ్యలను చుచి. అత్తగారు చనిపోతుంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చేరుతుంది. అప్పుడు తన మామగారు సుకన్యతో అమ్మ నేను ఎంతో చెప్పి చూశాను. తాను వినలేదు నేను ఎప్పుడూ చెప్తాను కోడలు కూడా కూతురు లాంటిదే ఎప్పుడూ అలాగే చూసుకోవాలి. అని కానీ ఏనాడు నా మాట వినలేదు. ఇప్పుడు ప్రతిఫలం అనుభవించింది అని చెప్పారు. విష్ణువు ఎంత గొప్పగా వివరించారో ఉన్న కొద్దిపాటి జీవితాల్లో నలుగురికి మంచి చేసేలా ఉండాలి. చెడు చెయ్యకపోయినా పర్వాలేదు దురాశ అస్సలు ఉండకూడదు. లేకపోతే సుకన్య అత్తగారికి జరిగినట్టే జరుగుతుంది. ఇక చివరిగా సుకన్యలాగా మంచి స్వభావం కలిగి ఉండాలి అర్థమైంది కదా..

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?