నేలవేము కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా..?
On
నోటి పూతల వంటి వివిధ రకాలైన పూతల చికిత్సకు నేల వేము ఆకుల యొక్క శోధన నిరోధక మరియు పుండ్ల లక్షణాలు అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. నోటి మరియు గ్యాస్టిక్, అల్సర్లను నయం చేయడంలో బయో ఆక్టివ్ సమ్మేళనం ఆంటోగ్రాఫర్ పోషిస్తుంది. ఇది ఎర్రబడిన ప్లేస్మాపురం ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రనూత్పత్తి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. జీవ రసాయన సమ్మేళనాలు ప్రార్థన కాలం నుండి సూక్ష్మ క్రిములతో పోరాడడానికి శరీరాన్ని వివిధ అంటూ వ్యాధుల నుండి రక్షించడానికి ఉపయోగిస్తారు. దాని బలమైన ఆంటీ వైరల్ ఆంటీ బ్యాక్టీరియల్ ఆంటీ ఫంగల్ లక్షణాల వల్ల దీన్ని ఇటు వల్ల కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు కూడా వాడుతున్నారు. నీలం వేము శరీరం నుండి బ్యాక్టీరియా లేదా సూక్ష్మక్రిములను తొలగించడానికి మాత్రమే కాకుండా చికిత్స మరియు వైద్యం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
ఈ కషాయం తయారు ఎలాగో చూద్దాం..ఒక గుప్పెడు నేలవేము ఆకులను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి దానిలో తేనెను కలుపుకొని గోరువెచ్చగా ఉండగానే తీసుకోవాలి.. ఈ విధంగా తీసుకోవడం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.. ఈ కషాయంతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.. అయితే వ్యాధి తీవ్రతను బట్టి ఈ కషాయాన్ని వాడడం మంచిది. ఎలా వాడలో తెలియని వారు ఆయుర్వేద నిపుణులు సంప్రదించి వాడుకోవచ్చు....
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...