Peerzdiguda : ఆస్తి పన్ను చెల్లింపు వడ్డీ మొత్తంపై 90% రాయితీ
On
ఆస్తి పన్ను తగ్గింపు పథకం 2022-23 ఆర్థిక సంవత్సరానికి లెక్కించిన వడ్డీ మొత్తానికి మాత్రమే పన్ను రాయితీని కల్పిస్తున్నట్లు కమీషనర్ త్రిళేశ్వర్ రావు తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాయితీ పొందాలని, ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధి లో భాగస్వాములు కావాలని సూచించారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...