బాబాసాహెబ్  అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం

బాబాసాహెబ్  అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం

నాచారం, ఏప్రిల్ 20 (క్విక్ టుడే న్యూస్): -
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి 200వ వారం పూలమాల అలంకార కార్యక్రమం నాచారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పుల నర్సింగ్ రావు, ఏర్పుల చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడల మల్లికార్జున గౌడ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీహరి, శ్రీరాములు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, బండారి రఘు, రాజు, రమేష్, రాకేష్, హరీష్, బి రాకేష్, రెబల్ రాజు, జగదీష్, సురేష్, పరశురాం, స్వామి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250420-WA0111

Read Also మేడిపల్లిలో హైడ్రా హడల్.. ఆక్రమణదారుల్లో గుబుల్ వరుసగా రెండో రోజూ కూల్చివేతలు చేపట్టిన యంత్రాంగం 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?