Bhadradri Kothagudem: ఆర్ఎంపీ వైద్యునికి రూ.50వేల ఆర్థిక సాయం చేసిన డాక్టర్ క్రిష్ణ కిషోర్
On
ఈ సందర్భంగా, అపెక్స్ డాక్టర్ కృష్ణ కిషోర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గతంలో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం మణుగూరు పట్టణంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కృష్ణ కిషోర్ ఆర్ఎంపీ వైద్యులు కే సత్యనారాయణ పరిస్థితి తెలుసుకొని తన వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తానని మాట ఇచ్చి, అనతి కాలంలోనే తిరిగి ఆర్ఎంపి వైద్యునికి రూ.50వేల ఆర్థిక ఆర్థిక సహకారం అందించినందుకు గ్రామీణ వైద్యుల సహాయక సంఘం రాష్ట్ర నాయకులు పాలాది మహేష్, మణుగూరు మండల అధ్యక్షులు తోకల వెంకటేశ్వరరావు, తుంగల రవి కృతజ్ఞతలు తెలిపారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...