పుస్తె మట్టెలు అందజేత

పుస్తె మట్టెలు అందజేత

శివ్వంపేట మే 17 (క్విక్ టు డే న్యూస్):- భీమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని తౌర్య తండా లో జరుపూల పంతు పద్మ దంపతుల కూతురి వివాహానికి శివ్వంపేట తాజా మాజీ జెడ్పిటిసి , ప్రముఖ సంఘ సేవకులు  పబ్బ మహేష్ గుప్తా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు ఆధ్వర్యంలో  తండావాసుల సమక్షంలో పుస్తె  మట్టెలు అందజేశారు .  అడిగిన వెంటనే పుస్తె మెటల్ అందజేసిన పబ్బ మహేష్ గుప్తా గారికి జరుపుల పంతు పద్మ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ నెంబర్ జరుకుల భాస్కర్, శ్రీనివాస్  ,విజేష్ ,కిషన్, రవి విట్టల్ , కేతావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250517-WA0041

Read Also వరంగల్ లో జరిగే సన్మాన సభను విజయవంతం చేయండి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?