మాజీ మంత్రి ఎర్రబెల్లి పై ఝాన్సీ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు*
On

మాజీ మంత్రి దయాకర్ రావుకు రైఫిల్, ట్రిగ్గర్ నేనే అని ఝాన్సీ రెడ్డి మాట్లాడిన తీరుకు స్పందిస్తూ మంగళవారం డివిజన్ కేంద్రంలో
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఆయా మండలాల
బిఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ కార్య క్రమంలో ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు,పసునూరి నవీన్,ఈదురు ఐలయ్య, మునావత్ నరసింహ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, బిఆర్ఎస్ నాయకులు పల్లా సుందర రామిరెడ్డి, పుస్కూరు శ్రీనివాసరావు, ధరావత్ గాంధీ నాయక్,జినుగు అనిమిరెడ్డి, పేరం రాము, రంగు కుమార్, చామకూరి ఐలయ్య,ఎస్.కె అంకుస్, శ్రీనివాసరావు,కాలు నాయక్ ,కుర్ర శ్రీనివాస్, కర్నే నాగరాజు, ప్రవీణ్ రెడ్డి,జనార్దన్ రాజు,పేర్ల జంపన్న, సమ్మయ్య,అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also రెండు కంచు గంటలు అందజేత
Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...