ఏప్రిల్ 24 న జిల్లా సదస్సును జయప్రదం చేయండి..
On
ఈ సదస్సుకు జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుండి అన్ని వర్గాల కార్మికులు హాజరుకానున్నారని ఆయా సంఘాల రాష్ట్ర బాధ్యులు ముఖ్య వక్తలుగా వస్తారని ఆయన తెలిపారు. మోడీ సర్కార్ కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ కంపెనీల కనుక్కునంగా తమ విధానాల రూపొందిస్తుందని నాలుగు లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమించాలని అన్నారు. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాక సదస్సు కు కార్మిక వర్గం అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని టియుసిఐ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి కోరారు. సిఐటియు మండల కార్యదర్శి జమ్మల శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఘనపురం లక్ష్మణ్, టియుసిఐ తోరూర్ ఏరియా కమిటీ అధ్యక్షులు శ్రీరాం పుల్లయ్య, వెంకన్న, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...