Gundala : నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన 

Gundala : నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన 

Gundala :  గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృశ్య శ్రావణ విధానం ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక విధాలపై "రైతు నేస్తం"  ద్వారా అవగాహన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.    ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు దామోదర రాజ నర్సింహ , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశిoచి మాట్లాడుతూ మన రాష్ట్రం లో కూడా రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని వానాకాలం లో  అమలు  చేస్తామని ప్రకటించారు.

దృశ్య శ్రవణం ద్వారా శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో వారి వ్యవసాయ క్షేత్రాలలో లేదా రైతు వేదికలోనైనా వివిధ పంటలలో చేపట్టవలసిన సస్య రక్షణ చర్యలను నూతన వ్యవసాయ విధానాలను చర్చించటం జరుగుతుంద‌ని  తెలిపారు. దృశ్య శ్రవణంను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమం లో ఏడిఏ ఆలేర్ వెంకటేశ్వర్ రావు , గుండాల వ్యవసాయ అధికారి  మోత్కూర్ వ్యవసాయ అధికారి  స్వప్న, అడ్డగూడూరు వ్యవసాధికారి అరుణ, ఆలేరు డివిజన్‌ ఏఈఓ లు రైతులు పాల్గొన్నారు.

Read Also రైతుల ఆందోళన – ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?