జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాలకు నోటిఫికేషన్
On
ప్రవేశాలు ఈనెల 24 నుండి ప్రారంభం కానునట్టు తెలిపారు.
అర్హత కలిగిన పురుష అభ్యర్థులు కళాశాలను నేరుగా సంప్రదించి అడ్మిషన్ పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్, పిడి స్రవంతి, అధ్యాపకులు రేవ్ల నాయక్, నరేష్, జానయ్య, అరుణ జ్యోతి, సురేందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...