జ్యోతిరావు పూలే,సావిత్రి బాయి పూలె విగ్రహ ఆవిష్కరణ

జ్యోతిరావు పూలే,సావిత్రి బాయి పూలె విగ్రహ ఆవిష్కరణ

తొర్రూరు,ఏప్రిల్ 11:- మండలంలోని హరిపిరాల గ్రామం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జాతీయ మానవ హక్కుల మండలి స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో జ్యోతిరావు,సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహాల కమిటీ అధ్యక్షులు తలారి అశోక్ అధ్యక్షతన పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో తలారి మధువన్ మాట్లాడుతూ..జ్యోతిరావు పూలే తన జీవితాంతం సామూహిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ శక్తులను విశ్లేషించడంలో అవిశ్రాంతగా కృషిచేసి పోరాటం చేశారని అన్నారు. శ్రీ పురుష సమానత్వం కోసం కృషి చేశాడని అన్నారు.అంతేకాకుండా మానవ హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,సమాజంలోని చెడును ప్రారదోలి మంచిది ప్రేరేపించేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ముందుంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల మండలి స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు నక్క గంగారాం, వీరమల్ల సందీప్, నాగరాజ్ చౌహాన్,తాళ్లపల్లి మల్లేష్, మెరుగు సందీప్ కుమార్,తండాల రాజు,జుమ్మడి జనార్ధన్, తలారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250411-WA0045

Read Also మద్దిమడుగు అంజన్న సన్నిధిలో సినీ హీరో అర్జున్ 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?