వినాయక నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కందుల శ్రీనివాస్ రెడ్డి 

వినాయక నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కందుల శ్రీనివాస్ రెడ్డి 

పోచారం, మే 5 (క్విక్ టుడే న్యూస్):- చౌదరిగుడా  పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వినాయక నగర్ కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కందుల శ్రీనివాసరెడ్డి ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కందుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వినాయక నగర్ కాలనీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘువీర్, సహాయ కార్యదర్శి రవీందర్, కోశాధికారి తారక్, గౌరవ సలహాదారులుగా శంకర్ గౌడ్, అనిల్ గౌడ్, లింగం యాదవ్, బండిరాల రాములు, వెంకట్ రెడ్డి, భాను ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా రవిచంద్ర, ప్రభాకర్, శంకర్ స్వామి, నరేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, జైయిస్,ఉపేందర్ రెడ్డి, సునీల్, ప్రవీణ్, న్యాయ సలహాదారులుగా హరినాయక్ ఎన్నుకోవడం జరిగింది.

IMG-20250505-WA0038(1)

Read Also వేణుగోపాల స్వామి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?