పోరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

పోరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

మడుగులపల్లి, మే 12 (క్విక్ టుడే న్యూస్):- మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పోరెడ్డి వెంకట్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నరు. పోరెడ్డి వెంకట్ రెడ్డి మాతృమూర్తి రంగమ్మ అకాల మరణ వార్త విన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, శాసనసభ్యులు సత్యం, మండల పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జూలకంటి సైదిరెడ్డి, నరేందర్, ఉపేందర్, తోట సత్తిరెడ్డి, సతీష్, పుల్లెంల నరసింహులు, వెంకటరెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250512-WA0029

Read Also రైతులకు అండగా జిల్లా యంత్రాంగం

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?