ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మే 26, క్విక్ టుడే న్యూస్:- ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యమిస్తూ సత్వరమే పరిష్కరించాలని  రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధితIMG-20250527-WA0011

అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని
సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్ఓ సంగీతతో కలిసి ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 
                   ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి సోమవారం
నిర్వహించే ప్రజావాణిలో శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,  వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి  రెవెన్యూ శాఖ – 20 , ఇతర శాఖలకు – 36 ,  మొత్తం 56  దరఖాస్తులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మున్సిపల్ అధికారులు, తహశీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Read Also మాజీ మంత్రి ఎర్రబెల్లి పై ఝాన్సీ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు*

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?