రెండు దశబ్దముల తర్వాత కలుసుకున్న విద్యార్థునులు

రెండు దశబ్దముల తర్వాత కలుసుకున్న విద్యార్థునులు

మాడుగులపల్లి, ఏప్రిల్ 27 (క్విక్ టుడే న్యూస్):- మాడ్గులపల్లి మండలం, పాములపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 2004-2005 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. రెండు దశాబ్దముల తరువాత కలుసుకొని గత 20 సంవత్సరముల ఆలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం జరిగింది. ఇరవై సంవత్సరాల తరువాత కలుసుకోవడం ఆనందంగా ఉంది అని విద్యార్థులు తెలియజేసారు.

IMG-20250427-WA0023

Read Also శ్రీ రాగా స్కూల్ వార్షిక పరీక్షల ఫలితాల సందడి.. ముఖ్యఅతిథిగా హాజ‌రైన‌ మల్లవరపు వరప్రసాద్, కవిత

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?