నవవిధ భక్తికి ప్రతీకగా శ్రీ సాయిబాబా అనుగ్రహించిన తొమ్మిది నాణేలు – జూన్ 5న దర్శన భాగ్యం

నవవిధ భక్తికి ప్రతీకగా శ్రీ సాయిబాబా అనుగ్రహించిన తొమ్మిది నాణేలు – జూన్ 5న దర్శన భాగ్యం

శివ్వంపేట మే 22 (క్విక్ టు డే న్యూస్):- శ్రీ షిర్డీ సాయిబాబా తన అవతార చరమ దశలో పరమ భక్తురాలు  లక్ష్మీబాయి షిండే కు  స్వయంగా ప్రసాదించిన తొమ్మిది నాణేలు ఆధ్యాత్మిక లోకంలో అపార ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. శ్రీ గురు పీఠం ఫౌండర్ చైర్మన్ జిన్నారం శివకుమార్ గౌడ్ అన్నారు  ఈ నాణేలలో భగవత్ భక్తి యొక్క నవవిధ రూపాలను సాయిబాబా సంకేతంగా తెలియజేశారు.IMG-20250522-WA0030

ఈ పవిత్ర నాణేల దర్శనం ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక అవకాశంగా, జూన్ 5వ తేదీన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠం లోని సాయినాథ మందిరంలో భక్తులకోసం అందుబాటులో ఉండనుంది. భక్తులు ఈ నాణేల దర్శనంతో పాటు వాటిని స్పృశించే పవిత్ర అనుభూతిని పొందగలుగుతారు. ఈ శుభసందర్భాన్ని సద్గురుని కృపాపాత్రులుగా మారేందుకు ఉపయోగించుకోండి. భక్తి మార్గాన్ని లోతుగా అనుభవించాలనుకునే ప్రతిఒక్కరూ ఈ మహద్ఘటనలో భాగస్వాములు కావాలని శ్రీ గురుపిఠం ఫౌండర్ చైర్మన్ జిన్నారం శివకుమార్ గౌడ్ కోరారు

Read Also కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు వాహనాలను ఏర్పాటు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?