నవవిధ భక్తికి ప్రతీకగా శ్రీ సాయిబాబా అనుగ్రహించిన తొమ్మిది నాణేలు – జూన్ 5న దర్శన భాగ్యం
On

ఈ పవిత్ర నాణేల దర్శనం ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక అవకాశంగా, జూన్ 5వ తేదీన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠం లోని సాయినాథ మందిరంలో భక్తులకోసం అందుబాటులో ఉండనుంది. భక్తులు ఈ నాణేల దర్శనంతో పాటు వాటిని స్పృశించే పవిత్ర అనుభూతిని పొందగలుగుతారు. ఈ శుభసందర్భాన్ని సద్గురుని కృపాపాత్రులుగా మారేందుకు ఉపయోగించుకోండి. భక్తి మార్గాన్ని లోతుగా అనుభవించాలనుకునే ప్రతిఒక్కరూ ఈ మహద్ఘటనలో భాగస్వాములు కావాలని శ్రీ గురుపిఠం ఫౌండర్ చైర్మన్ జిన్నారం శివకుమార్ గౌడ్ కోరారు
Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...