ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం
On
ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం కార్యక్రమానికి విరాళంగా కేసముద్రం&ఇంటికాన్నె మిత్రబృందం ఈరోజు 8,00,000=00(ఎనమిది లక్షల రూపాయలు) చెక్ అందియడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నీలం దుర్గేష్ ముదిరాజ్ ,గణపారపు రమేష్, భువనగిరి శ్రీధర్ , పెదగోని రాము, తలుపునూరి జగదీష్, ఎరుపుల కుమార్ యాదవ్ ,తుంపిల్లా వెంకన్న కోతి వెంకటరమణ పెదగొని వెంకటేశ్వర్లు చెలగొల వెంకటేష్ కేతిరి ఉప్పలయ్య చెలగోల మల్లికార్జున్. కోతి శ్రీను, గంధసిరి మల్లేష్, నలమస సందీప్ ,ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Read Also రెండు కంచు గంటలు అందజేత
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...