ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం

ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం

 కేసముద్రం, ఏప్రిల్ 15 (క్విక్ టుడే న్యూస్‌):-
ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం కార్యక్రమానికి విరాళంగా కేసముద్రం&ఇంటికాన్నె మిత్రబృందం ఈరోజు 8,00,000=00(ఎనమిది లక్షల రూపాయలు) చెక్ అందియడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో  నీలం దుర్గేష్ ముదిరాజ్ ,గణపారపు రమేష్, భువనగిరి శ్రీధర్ , పెదగోని రాము, తలుపునూరి జగదీష్, ఎరుపుల కుమార్ యాదవ్ ,తుంపిల్లా వెంకన్న కోతి వెంకటరమణ పెదగొని వెంకటేశ్వర్లు  చెలగొల వెంకటేష్ కేతిరి ఉప్పలయ్య  చెలగోల మల్లికార్జున్. కోతి శ్రీను, గంధసిరి మల్లేష్, నలమస సందీప్ ,ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

IMG-20250415-WA0029(1)

Read Also రెండు  కంచు గంటలు అందజేత

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?