CP Tarun Josh: యాదగిరి గుట్ట, ఆలేరు పీఎస్లను సందర్శించిన సీపీ తరుణ్ జోష్
On
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో మాట్లాడి యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీ ల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. యాదాద్రి దేవాలయ సెక్యూరిటీ ఏర్పాట్లు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేశ్ చంద్ర ఐపిఎస్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...