MLA Beerla Ilaiah : 27 ఏళ్ల కళను సహకారం చేసిన ఎమ్మెల్యే
179 మందికి ఇళ్ల పట్టాలు అందజేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
On
ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే 6 గ్యారంటీలోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని అన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ పై జీరో బిల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. కాలనీ ఏర్పాటు కోసం విద్యుత్ సౌకర్యం, నీటి వసతి కోసం బోర్లు వేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు, ముందుగా లబ్ధిదారులు ఎవరు గృహప్రవేశం చేస్తారో వారికి లక్ష రూపాయలు బహుమతిగా అందజేస్తానని అన్నారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేకు హర్షం వ్యక్తం చేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
Read Also ఆర్థిక సాయం అందజేత
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...