ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక సాయం అందజేత

శివ్వంపేట మే 22 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో కుల్ల యాదయ్య కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది గ్రామస్తులు ద్వారా తెలుసుకున్న ప్రజాసేవకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల కర్ణాకర్ రెడ్డి తన సొంత నిధులనుండి ఐదు వేల రూపాయలను  మృతి చెందిన కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో జంగం దేవలింగం, జంగం భూమలింగం,కుల్ల వెంకటేష్, శ్యామ్ ,కుల్ల కుమార్,కుల్ల కర్ణాకర్ ,బ్యాగరి నాగరాజు, బ్యాగరీ లక్ష్మణ్, కుల్ల అనిల్ ,కుల్ల బాలకృష్ణ, కాలకంటి నర్సింలు,కుల్ల అరుణ్ గ్రామస్తులు  పాల్గొన్నారు.

IMG-20250522-WA0024

Read Also హబ్సిగూడలో లెక్డ వ‌స్త్రాల‌యం ప్రారంభించిన సినీ న‌టి అన‌న్య నాగ‌ళ్ల‌

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?